Monday, 23 October 2017

నాస్తీకత్వం-- దేశ దౌర్బాగ్యం

చాల మంది హిందు స్వామిజీలు సాధువులు హిందు ధర్మం నుండి వేరే మతాలకు వివిధ కారణ వల్ల పోయిన వారిని తిరిగి మన ధర్మంలోకి తేవడానికి వారికి నిజమైన సత్య దర్శనం చేయించడానికి వారు తమ జీవితాలనే త్యాగం చేస్తూ త్యాగనికి కొత్త అర్థాలు చెప్పుతున్నారు

కాని అన్నిటికంటే ముందు ఇక్కడ పుట్టిన వాళ్ళందరిని భారతీయులుగా మార్చే అవసరం ఎంతైన ఉంది. భారతదేశంలో పుట్టి నాస్తికులుగా జీవించడం ఆస్తులు ఉండి దారిద్ర్యం అనుభవించడం లాంటిదే

భారతియులుగా మారిన వెంటనే ఈ భాతరదేశంలో ఉన్నా ఈశ్వర తత్వం వారి హ్రుదయాన్ని తాకుతుంది. తమని తాము గుర్తించిన రోజు అన్య మతాల కుట్రలు ఇక సాగవు అన్య దేశాల కుట్రలు కుఢా

#సత్యమేవజయతే

మనకు స్వాతంత్ర్యం కరువు వల్లో లేదంటే రాజ్యాధికారంలో రాలేదని కేవలం మన ఋషి పరంపరని కాపుడుకోవడానికే వచ్చిందని భగవంతుని విభూతులకి ఈ భారతమే సాక్ష్యమని మన ఋషులు అందించిన విఙ్ణాణమే దానికి నిదర్శనమని రుజువు చేస్తు చుపించాలి

అఙ్ణాణం నాస్తికత్వం ఈ రేండూ దేశ చీఢలన్నిటికి కారణం.  ప్రతి నాస్తికూడిని భారతీయుడిగా మారుద్దం రండి. దీనికి తత్వదర్శి వేదిక కానుంది

ప్రతి భారతీయుడిలో ఈశ్వరత్వాన్ని నిద్రలేపుదాం

తత్వదర్శి
దేవుడు ధర్మం దేశం

No comments:

Post a Comment