Wednesday, 25 October 2017

వేదం మూలం

ఒక ఋషి తన ఙ్ణాణం చేత ఏన్నో అవిష్కరణలు చేసారు మరి వారందరు ఈ సనాతన ధర్మంలోని వారే అని చెప్పడం ఏలా!

ప్రతి ఋషి కూడ వేదం లోని ఒక చిన్నా అంశాన్ని సేకరించి దానిపై వారి జీవితాలని త్యాగం చేసి ఎన్నో అవిష్కరణలు చేసారు.
మనకు వేదాలే మూలం ఏట్టి పరిస్థితిలో వేదాన్ని తిరస్కరించకూఢదు

వారందరు వేదం వల్లనే ఋషులు అయ్యరు
వాళ్ళ విద్యలను భగవతార్పణం చేసి మనకు అదర్శంగా నిలిచారు

మన సనాఅతన వ్యవస్థకు మూల స్థంభాలు వారే

No comments:

Post a Comment